This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.
సాక్షి, ముంబై: అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలకు తోడు, కరోనా భయాలతో దేశీయంగా అమ్మకాల వెల్లువతో కీలక సూచీ సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా కుప్పకూలింది. అటు మరోకీలక సూచీ నిఫ్టీ కూడా ప్రధాన మద్దతు స్థాయి 12000 దిగువకు చేరింది. ప్రస్తుతం సెన్సెక్స్ 337 పాయింట్లుపతనమై 40715 వద్ద, నిఫ్టీ 111 పాయింట్లు నష్టపోయి 11935 వద్ద కొనసాగుతోంది. దాదాపు అన్ని రంగాలు నష్ట పోతున్నాయి. భారతి ఇన్ఫ్రాటెల్, యస్ బ్యాంకు, టాటా మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంకు, భారతి