This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.
రేసులో మిగిలింది వీరే.. చీఫ్ సెలక్టర్ ఎవరో?
ముంబై: మార్చి మొదటి వారంలో టీమిండియాకు కొత్త చీఫ్ సెలక్టర్ వచ్చే అవకాశం ఉందని క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) సభ్యుడు మదన్లాల్ వెల్లడించాడు. చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్, సెలక్టర్ గగన్ ఖోడాల పదవీ కాలం ముగియడంతో కొత్త సెలక్టర్లను ఎంపిక చేసే బాధ్యతను మదన్ లాల్, ఆర్పీ సింగ్, సులక్షణ నాయక్లతో కూడిన సీఏసీకి బీసీసీఐ అప్పగించింది. కొత్త సెలక్టర్లను ఎప్పుడు ప్రకటించాలన్న విషయంలో నిర్దిష్ట సమయం ఏదీ లేదన్న మదన్ లాల్.. మార్చి